రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం వివిధ రకాల పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేసింది. ఈ పథకాల మీద ఆధారపడి బతికే రైతులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత...
ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసే పనిలో పడ్డారు. అయితే దీనికి సంబంధించి అద్భుతమైన కొత్త ఆఫర్ ను ప్రకటించారు పోలీసులు. ట్రాఫిక్ చలాన్ విధించిన నెల రోజులలోపు క్లియర్...
ప్రస్తుతం కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా చాలామంది కాపురాలు కూలిపోతున్నాయి. దేశంలో ఇప్పటికే అక్రమ సంబంధాల కారణంగా ఎంతో మంది హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...
ప్రస్తుతం ఉలవలు అంటే తెలియని వారు చాలామంది ఉన్నారు. కనీసం అవి ఎలా ఉంటాయో కూడా తెలియని వారు ఉన్నారు. పూర్వికులు బలంగా, శక్తివంతంగా ఉండడానికి గల కారణాలలో ఉలవలు తీసుకోవడం కూడా...
ఈ మధ్యకాలంలో చాలామంది బేకరీ ఫుడ్ తీసుకోవడం వల్ల బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య నుండి బయటపడడానికి మనము ఎంతో శ్రమించి వ్యాయామాలు, యోగాసనాలు చేస్తుంటాము. అలాగే వాటితో...
వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది. 22 రోజులుగా షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగిన నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ షర్మిల గారి పాదయాత్ర కు స్వల్ప విరామం ఇస్తునట్టు షర్మిల ప్రకటించారు. మళ్ళి...
బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్...
బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...