అటవీ శాఖలో వివిధ హోదాల్లో 33 ఏళ్ల పాటు పని చేసిన సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి స్వర్గం శ్రీనివాస్ ఇవాళ పదవీ విరమణ పొందారు. కరీంనగర్ జిల్లాకు చెందిన స్వర్గం శ్రీనివాస్ ఎం.ఎస్సీ...
కడ్తాల్ సమీపంలోని సాయి రెడ్డి గూడెంలో చికోటి ఫార్మ్ హౌస్ లో అటవీ శాఖ అధికారుల తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వున్న పాములు, ఆఫ్రికన్ దేశానికి చెందిన ఇగుణ లు ఫార్మ్...
తెలంగాణకు హరితహారం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పచ్చదనం పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును పొందుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ది చేస్తున్న అర్బన్ ఫారెస్ట్...
అతను పాములు పట్టడంలో మహామేధావి. అతను ఎన్నో పాములను పట్టి ప్రజలను కాపాడేందుకు వాటిని దూరంగా అడవిలో వదిలేసేవాడు. కానీ ఆ వ్యక్తే పాము కాటుతో మరణించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం...
సింహం వేట ఎలా ఉంటుందో తెలిసిందే, మాములుగా ఉండదు. దానికి ఏ జంతువైనా చిక్కిందా ఇక దాని పని గోవింద. అయితే అడవిలో సింహాలు సాధుజంతువులని క్రూర మృగాలని కూడా వదిలిపెట్టవు. సింహం...
తల్లి పిల్లలపై చూపించే ప్రేమ కేరింగ్ ఈ ప్రపంచంలో మరెవరూ చూపించరు. అది మనుషులు అయినా జంతువులు అయినా పిల్లలపై అంతే ప్రేమ చూపిస్తాయి. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి తన బిడ్డకి...
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో(Champions Trophy) టీమ్ భారత్ ఫైనల్స్కు చేరింది. సెమీ ఫైనల్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. స్టారింగ్ అంతంత మాత్రమే అనిపించుకున్నా.....
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....