ఢిల్లీలోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరిగిన G20 Summit ముగిసింది. పలు దేశాల అధినేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్కు సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి....
G20 Summit కు సర్వం సిద్ధమైంది. అగ్ర దేశాధినేతలు భారత్ కు చేరుకుంటున్నారు. శిఖరాగ్ర సదస్సుకి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్ కి ఇది ఎంతో ప్రతిష్టాత్మకం. అయితే ఈ సదస్సు వేదికగా భారత్...
ఈ నెల 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు(G20 Summit) జరగనుంది. ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈ సదస్సుకు కనీవినీ ఎరుగని...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...
మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...