బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేనని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ గత ఉప ఎన్నికల్లో...
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో రాజకీయ నాయకులు దూకుడు పెంచారు. విమర్శల్లో పదును పెంచారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యచరణ రూపొందించారు. ఇప్పటికే పార్టీల్లో చేరికల పర్వం ఊపందుకుంది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...