ప్రత్యక్ష రాజకీయాలకు ఎంపీ గల్లా జయదేవ్(Galla Jayadev) గుడ్ బై చెప్పారు. అయితే రాజకీయాలకు శాశ్వతంగా దూరం కావట్లేదని, వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు తిరిగి వచ్చినంత బలంగా మళ్లీ రాజకీయాల్లోకి అడుగు...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఉన్న ముగ్గురు ఎంపీల్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఒకరు... ఈయన గుంటూరు జిల్లా నుంచి వరుసగా రెండు సార్లు టీడీపీ తరపున ఎంపీ గా పోటీ...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...