హైదరాబాద్ ఓంకార్ బవన్ లో SERP ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఉద్యోగ సంఘాల జేఏసీ కీలక తీర్మానం తీసుకుంది. 2018 మేనిఫెస్టో హామీ ప్రకారం SERP...
తెలంగాణ: ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులలో కొత్త మంది అవినీతి తిమింగలాలుగా మారుతున్నారు. అక్రమంగా డబ్బు సంపాదించటానికి అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా ఓ భూ వివాదంలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇన్ స్పెక్టర్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...