తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఒక్కరే మిగులుతారు, మిగిలిన 22 మంది పార్టీ మారి బీజేపీలో చేరిపోతారు అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన కామెంట్లు తెలుగుదేశం పార్టీని కాస్త నైరాస్యంలో నింపేశాయి.. అయితే...
తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు ఇంట్లోనే కూర్చున్నారు.. వీరందరూ రాజకీయంగా చాలా సైలెంట్ అయ్యారు ..నారాయణ లాంటి మాజీ మంత్రి అయితే తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...