తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఒక్కరే మిగులుతారు, మిగిలిన 22 మంది పార్టీ మారి బీజేపీలో చేరిపోతారు అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన కామెంట్లు తెలుగుదేశం పార్టీని కాస్త నైరాస్యంలో నింపేశాయి.. అయితే...
తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు ఇంట్లోనే కూర్చున్నారు.. వీరందరూ రాజకీయంగా చాలా సైలెంట్ అయ్యారు ..నారాయణ లాంటి మాజీ మంత్రి అయితే తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు.....
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...