ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి.. ఇంటి సమస్యలో లేక ఉద్యోగ రిత్య పని ఒత్తిల్లో తెలియదు కానీ చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు... తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.....
మహిళలకు రాను రాను రక్షణ కరువైంది.... ప్రతీ రోజు దేశంలో ఎక్కడో ఒక చోట కామాంధులకు యువతులు బలిఅవుతున్నారు... తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది... ఓ యువకుడు తనను వేధిస్తున్నాడనే ఉద్దేశంతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...