ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి.. ఇంటి సమస్యలో లేక ఉద్యోగ రిత్య పని ఒత్తిల్లో తెలియదు కానీ చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు... తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.....
మహిళలకు రాను రాను రక్షణ కరువైంది.... ప్రతీ రోజు దేశంలో ఎక్కడో ఒక చోట కామాంధులకు యువతులు బలిఅవుతున్నారు... తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది... ఓ యువకుడు తనను వేధిస్తున్నాడనే ఉద్దేశంతో...
తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. అసలే మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వర్షంతో ఉపశమనం పొందారు. అయితే...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్(Vemula Rohith) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసలు రోహిత్ దళితుడు కాదని.. అతడి అసలు కులం...