నీటితో కళకళలాడాల్సిన జీవనది గోదావరి(Godavari River) ప్రస్తుతం వెలవెలబోతోంది. ఇసుకమేటలతో ఎడారిలా దర్శనమిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు ఇది అద్దం పడుతోంది. గతేడాది జులై 6న భద్రాచలం వద్ద 15.5 అడుగుల నీటితో...
తెలుగుదేశం పార్టీకి ఉభయగోదావరి జిల్లాలు పట్టుకొమ్మలు, గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలో టీడీపీ బంపర్ మెజార్టీ సాధించింది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ ఏకంగా పశ్చిమగోదావరి జిల్లాలో 15 కి 15 స్ధానాలు...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...