బీజేపీకి బీహార్ సీఎం నితీష్ కుమార్ గుడ్ బై చెప్పనున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎన్డీయే నుంచి జేడీయూ తప్పుకోవడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన గైర్హాజరు ఈ...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి... 2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోపోయిన తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన తమ్ముళ్లు ఒక్కొక్కరుగా...
తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లాలో మంచి పట్టు ఉంది.. అయితే ఈ ఎన్నికల్లో ఆ పట్టు కోల్పోయింది..మెజార్టీ వైసీపీ స్ధానాలు గెలిచింది. అయితే చంద్రబాబు పై నమ్మకం సన్నగిల్లడం నేతలపై అవినీతి...
తెలుగుదేశం పార్టీపై దారుణమైన విమర్శలు చేశారు వంశీ.. ఇక తాను టీడీపీలో కొనసాగేది లేదు అన్నారు జయంతికి వర్ధంతికి తేడా తెలియని వారికి పార్టీ ఇస్తే ఇక పార్టీ ముందుకు ఏమీ వెళుతుంది...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...