Tag:good news

ఫోన్ పే వారే వారికి గుడ్ న్యూస్..ఉచితంగా రూ.5 లక్షలు..!

ప్రస్తుత కాలంలో ఫోన్ పే, గూగుల్ పే సాధారణమైపోయింది. ఎవరికైనా డబ్బులు పంపించలంటే సెకన్లలో పని అయిపోతుంది. బ్యాంకుకు వెళ్లి గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదు. ఒక్క క్లిక్ తో డబ్బులు...

మహిళలకి ప్రధాని మోడీ గుడ్ న్యూస్..రెండో కాన్పుకు కూడా డబ్బులు!

మహిళలకు గర్భం దాల్చడం అనేది దేవుడించిన వరం. మహిళలు గర్భం దాల్చడం వల్లనే మనం ఈ రోజు మీద భూమి ఇలా ఉన్నాం. అలాగే మహిళల కాన్పుల విషయంలో ప్రభుత్వం ఒక అడుగు...

ఎస్బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్..వచ్చే నెల నుంచి వాటికి నో ఛార్జెస్!

మీకు ఎస్బిఐలో అకౌంట్ వుందా. అయితే మీకు శుభవార్త. ఇక నుండి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా రూ.5 లక్షల వరకు చేసుకునే ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీసు ట్రాన్సక్షన్స్ చేస్తే చార్జెస్...

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త..రేపటి నుంచి ఆ ఘాట్‌ రోడ్డులో రాకపోకలు..

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌ రోడ్డును అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఘాట్‌ రోడ్ మరమ్మతు పనులను టీటీడీ...

ఆర్టీసీ ప్రయాణికులకు సజ్జనార్ గుడ్‌ న్యూస్‌..జేబులో డబ్బులు లేకపోయినా బస్సులో ప్రయాణం..ఎలాగో తెలుసా?

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్టీసీలో కీలక మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల కొత్త విధానాలకు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ తాజాగా మరో కొత్త విధానానికి తెర...

శ్రీవారి భక్తులకు తీపి కబురు..టీటీడీ కీలక నిర్ణయం

కొత్త ఏడాదిలో శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పనుంది. సంక్రాంతి తర్వాత దర్శన టికెట్లు పెంచుతామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తిరుమల తితిదే పాలకమండలి నిర్ణయాలను వెల్లడించిన...

భక్తులకు శుభవార్త..రేపటి నుండే విడుదల..

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తులకు శుభవార్త. వెంకన్న దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్...

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌..అదేంటంటే?

ప్రస్తుతం భారత్​లో అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు ఆధార్​. బ్యాంకు అకౌంట్ దగ్గరి నుంచి మరే ఇతర సేవ పొందాలన్నా ఆ కార్డు ఉండాల్సిందే. అలాగే ప్రభుత్వం నుంచి ఏ పథకం కావాలన్నా...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...