మందుబాబులకు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది... కరోనా సేవల కోసం అంటూ మద్యం ధరను 70 శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.. అయితే ఆ పన్నును ఇప్పుడు ఎత్తివెయ్యాలని నిర్ణయించింది...
ఈ కరోనా వైరస్ తో దేశంలో లాక్ డౌన్ విధించారు, దీంతో మార్చి చివరి వారం నుంచి దేశ వ్యాప్తంగా స్కూల్స్ కూడా తెరచుకోవడం లేదు, అయితే దాదాపు మూడు నెలల తర్వాత...
ఈ లాక్ డౌన్ వేళ దాదాపు 45 రోజుల పాటు మందుబాబులకి మద్యం దొరకలేదు, దీంతో చాలా మంది ఇబ్బందులు పడ్డారు, అయితే తర్వాత కేంద్రం సడలింపుల్లో భాగంగా మే నెల నుంచి...
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతోంది, అయితే లాక్ డౌన్ వేళ కేంద్రం కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది, మరీ ముఖ్యంగా ప్రజా రవాణా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు, ఆర్టీసీ...
బంగారం ధర నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చింది, ఇప్పుడు తాజాగా బంగారం ధర మళ్లీ తగ్గింది, ఒకేసారి బంగారం ధర తగ్గడంతో ఇప్పుడు మళ్లీ అమ్మకాలు పుంజుకున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం...
ఏపీకి ఇప్పుడు బస్సులు ట్రైన్స్ విమానాల ద్వారా స్వగ్రామాలకు చాలా మంది చేరుకుంటున్నారు, ఈ సమయంలో వారిని కచ్చితంగా ఇంటికి నేరుగా పంపించడం లేదు, వారికి టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇంటికి...
మొత్తానికి రవాణా విషయంలో కేంద్రం ఇప్పటికే అన్నీ సరుకు వాహనాలు తిరగచ్చు అని తెలిపింది, అంతేకాదు ప్రజా రవాణా విషయంలో ఎవరు ఎక్కడ నుంచి ఎక్కడికి అయినా వెళ్లవచ్చు, ఆ స్టేట్ గవర్నమెంట్...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...
MLC Elections | ఫిబ్రవరి 27న జరిగే మెదక్ -నిజామాబాదు -కరీంనగర్ -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Graduate MLC) ఎన్నికల పోలింగ్ జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో...
Liquor Shops | మందుబాబులకు తెలంగాణ సర్కార్ భారీ షాకిచ్చింది. మూడు రోజుల పాటు మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ(Excise Department) ప్రకటించింది....