లాక్ డౌన్ వేళ ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. టూరిస్టులు అలాగే విద్యార్దులు వలస కార్మికులు.. ఈ సమయంలో దాదాపు 40 రోజులుగా ఎక్కడి వారు అక్కడే...
తెలుగులో అందాల తారగా వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రత్యేకస్టార్ డమ్ సంపాదించుకుంది అందాల భామ రాశిఖన్నా, అందం అభినయం నటనలో షేడ్స్ చూపించగలదు, అంతేకాదు ఆమె ఏ ప్రాతని అయినా అవలీలగా చేయగలదు...
అవును లాక్ డౌన్ వేళ ఉద్యోగులు ఇళ్లకు పరిమితం అయ్యారు, అలాగే వ్యాపారులు ఇళ్లకు పరిమితం అయ్యారు, ఈ సమయంలో విద్యార్దులకి కూడా మార్చి నుంచి జరగాల్సిన పరీక్షల కూడా వాయిదాపడ్డాయి, అయితే...
ఈ వైరస్ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది.. ఈ సమయంలో కేసుల సంఖ్య పెరుగుతోంది, ఇప్పటికే 29 వేల పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి, అయితే మహారాష్ట్రాలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి,...
రంజాన్ మాసం ప్రారంభం అయింది... కాని ఈ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంట్లోనే ప్రార్ధనలు చేసుకోవాలి అని ప్రభుత్వాలు కూడా ముస్లింలకు తెలియచేశాయి, అయితే ఈ సమయంలో కొందరు కోవిడ్...
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకు సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు... సహజ వనరుల్ని పరిరక్షించాలనే సామాజిక సందేశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు...
మే 3 వరకూ దేశంలో లాక్ డౌన్ అమలు అవుతుంది అనే విషయం తెలిసిందే, అయితే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఇంటికి పరిమితం అయ్యారు .. కాని గ్రీన్...
ఇప్పుడు ప్రపంచం అంతా దేవుళ్లని కాదు డాక్టర్లని మొక్కుతున్నారు, ఈ కరోనా పై పోరులో వారే పెద్ద యోధులు అని చెప్పాలి, ఇక ఈ సమయంలో కొందరు డాక్టర్లపై దాడి చేస్తున్నారు.. దీంతో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...