ఏపీలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీల మధ్య మరోసారి స్నేహం చిగురించే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... కొద్ది కాలంగా రెండు పార్టీల నేతల...
ఏపీలో ఉన్న 13 జిల్లాలో కరోనా ప్రభావం కేవలం 11 జిల్లాల్లో ఉంది.. మిగిలిన రెండు జిల్లాల్లో చాలా తక్కువగానే ఉంది.. అయితే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అసలు ఒక్క కేసు కూడా...
అసలే కరోనా సమయం చేతిలో ఉన్న నగదుతోనేచాలా మంది కొన్ని సరుకులు తెచ్చుకుని జీవనం సాగిస్తున్నారు, ఈ సమయంలో బ్యాంకు ఖాతాల్లో ఉన్న పూర్తి నగదు తీసుకుంటున్నారు.. ఏటీ ఎం నుంచి మినిమం...
దేశ వ్యాప్తంగా ఉన్న ఫోన్ పే వినియోగ దారులకు ఆ సంస్థ మరో శుభవార్త చెప్పింది... మన దేశంలో కరోన మహమ్మారి రోజు రోజుకు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ప్రభుత్వం...
తెలంగాణలో వైరస్ కేసులు పెరుగుతున్నాయి కాని కేవలం హైదరాబాద్ లో కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి, అయితే కొన్ని జిల్లాలు మాత్రం కేసుల విషయంలో సేఫ్ జోన్ లో ఉన్నాయి అని చెప్పవచ్చు.....
కరోనా సమయంలో దేశంలో మొత్తం లాక్ డౌన్ విధించారు.. ఇప్పుడు నిన్నటితో ముగిసిన లాక్ డౌన్ మే 3 వరకూ పొడిగించారు.. దీంతో ఎక్కడ రవాణా అక్కడ స్ధంభించిపోయింది, ముఖ్యంగా ప్రజారవాణా మాత్రం...
హీరో ప్రభాస్ ఫ్యాన్స్ కొద్ది రోజులుగా మా అభిమాన హీరో చిత్రం గురించి అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు.. సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ ని ప్రశ్నిస్తున్నారు.. తాజాగా రాధాకృష్ణకుమార్...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పింక్ మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే... వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు... ఈ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...