ఏప్రిల్ - మే మధ్య జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు ఈ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి, చివరకు ఏకంగా ఏప్రిల్ నుంచి నాలుగు నెలలు వెనక్కి వెళ్లిపోయాయి,...
ఈ ఏడాది చాలా మంది సీనియర్ క్రికెటర్లు ఆటకు గుడ్ బై చెబుతున్నారు, యువ ఆటగాళ్లకి ఛాన్స్ ఇవ్వాలి అనే ఆలోచన, అలాగే రిటైర్మెంట్ ప్రకటించాలి అనే యోచనలో చాలా మంది సీనియర్లు...
తెలంగాణ, ఏపీఎస్ ఆర్టీసీల మధ్య ఒప్పందం కుదిరింది, మొత్తానికి బస్సులు రోడ్లు ఎక్కాయి, దీంతో ప్రయాణికుల కష్టాలు తీరాయి అనే చెప్పాలి, అయితే తెలంగాణ అధికారుల ప్రతిపాదనల మేర ఏపీ అన్నింటికి ఒప్పుకుంది,...
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు రాబోతోంది... ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది... నటిగా దర్శకురాలిగా...
కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు.. మార్చి నెల చివరి నుంచి ఇక బస్సులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి.మార్చి నుంచి రోడ్డెక్కని ఆంధ్రప్రదేశ్ సిటీ బస్సులు, తాజాగానేటి నుంచి...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అధికారం కోల్పోయిన తర్వాత నుంచి వరుస షాక్ లు తగులుతున్నాయి... ఇప్పటికే చాలామంది కీలక నేతలు టీడీపీ గుడ్ బై చెప్పిన...
రైల్వే ప్రయాణికులు దాదాపు ఆరు నెలలుగా దేశంలో అన్నీ రైలు సర్వీసులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, అయితే ఈ కరోనా సమయంలో రైళ్లు నిలిపివేశారు, తాజాగా కొన్ని...
తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టాలని తీసుకువచ్చారు, అయితే చాలా మంది హైదరాబాద్ లో ఉండేవారు సొంత ఇళ్లు కట్టుకోవాలి అని భావిస్తారు, అలాంటి వారికి తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది.
75 చదరపు...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...