ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచానాలను పెంచాయి. తెలుగు, హిందీ, కన్నడ, మళయాళ, తమిళ భాషల్లో రేపు విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్...
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించి పది రోజులవుతోందని.. రెండు సంవత్సరాల తరువాత సర్వదర్సనాన్ని ప్రారంభించామని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.
ఏ సేవల ధరలు...
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు కొత్త రైల్వే ప్రాజెక్టులు యువజనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కీలక ప్రకటన చేశారు మంత్రి అశ్విని వైష్ణవి. ఈ...
ఏపీ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. గత మూడు నెలల క్రితం ఏపీని వరదలు ముంచెత్తాయి. దీంతో భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, వరదల కారణంగా...
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు బదిలీపై వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
డిజిటల్ పేమెంట్స్ దిగ్గజ కంపెనీ పేటీఎం కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం పోస్ట్ పెయిడ్ సర్వీసులు ఉపయోగించే వారికి దీని ద్వారా బెనిఫిట్ కలగనుంది. పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా స్మాల్...
ఈ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఫిబ్రవరి 25, 2022 నుంచే ఫిక్స్డ్ డిపాజిట్స్ పై వడ్డీ రేట్లు అమలులోకి రానున్నాయి. అయితే బ్యాంకు...
ఈ సీజన్లో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. ఐతే మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనే వారికి ఇది శుభవార్తే. అలాగే వెండి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...