బాలకృష్ణ ప్రస్తుతం అఖండ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చేసింది....
నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రం చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో ఈసినిమా గురించి బాలయ్య అభిమానులు తెగ మాట్లాడుకుంటున్నారు. అఖండ చిత్రం పూర్తి అయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కించనున్నారు...
కొన్ని కాంబినేషన్స్ ఎన్ని సినిమా లు చేసినా మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలనిపిస్తునే ఉంటాయి.. అలాంటి కాంబినేషన్ లో రవితేజ, గోపిచంద్ మలినేని కాంబో ఒకటి.. వీరి కాంబినేషన్ లో 'డాన్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...