తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సతీమణి మాధవి గర్భిణీ కావడంతో తొలి కాన్పు కోసం భద్రాచలం ఏరియా వైద్యశాలలో చేరడం జరిగింది. ఎమర్జెన్సీగా గర్భిణీకి ఆపరేషన్ అవసరం అవడంతో...
ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం..అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడం లాంటివి చేయడం వల్ల సదుపాయాలు మెరుగవ్వడమే గాక, ప్రజలలో కూడా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...