తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సతీమణి మాధవి గర్భిణీ కావడంతో తొలి కాన్పు కోసం భద్రాచలం ఏరియా వైద్యశాలలో చేరడం జరిగింది. ఎమర్జెన్సీగా గర్భిణీకి ఆపరేషన్ అవసరం అవడంతో...
ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం..అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడం లాంటివి చేయడం వల్ల సదుపాయాలు మెరుగవ్వడమే గాక, ప్రజలలో కూడా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...