తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ దందా చేపట్టబోతున్నది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు పట్టణాలు, నగరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లను పెద్ద ఎత్తున నెలకొల్పబోతున్నది. పట్టణాలు, నగరాల శివారు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...