GSLV-3: మరో మైలురాయి లాంటి ప్రయోగానికి ఇస్రో సిద్ధమయ్యింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జీఎస్ఎల్వీ మార్క్-3ను నింగిలోకి పంపించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 23న జీఎస్ఎల్వీ-3 (GSLV-3) అందరిక్షంలోకి దూసుకువెళ్లనుంది....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...