చూస్తుండగానే ఐపీఎల్ 2022 మొదటివారం ముగిసింది. తాజాగా నేడు మరో బిగ్ ఫైట్ జరగనుంది. దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు నేడు రెండో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆడిన మొదటి మ్యాచ్...
రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్).. గత అయిదేళ్లలో దేశంలోనే అత్యంత అధికంగా సంపద సృష్టించిన కంపెనీగా ఘనత సాధించింది.. 2016-21లో ఏకంగా రూ.9.6 లక్షల కోట్ల సంపదను జత చేసుకుంది. దీంతో 2015-19లో తానే నెలకొల్పిన...
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. నిన్న ఒక్క రోజు ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 17కి పెరిగింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్...
ఇది వర్షాకాలం ఈ సమయంలో పాములు కూడా ఇళ్లల్లోకి వస్తూ ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. తలుపులు ఎక్కువ సేపు వేసే ఉంచాలి. ఇక గుజరాత్ లో దారుణం జరిగింది. గిర్...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...