అమెరికా(America)లోని టెక్సాస్లో సైకో జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువతి దుర్మరణం చెందారు. మృతురాలు తాటికొండ ఐశ్వర్యగా పోలీసులు గుర్తించారు. సైకోల కాల్పుల్లోనే ఐశ్వర్య మరణించినట్లు ఎఫ్బీఐ నిర్ధారించింది. ఐశ్వర్య రంగారెడ్డి జిల్లా జడ్జి...
ఎన్నో ఆశలతో, మరెన్నో లక్ష్యాలతో అమెరికా(America) వెళ్లిన ఓ తెలుగు యువకుడు దురదృష్టవశాత్తూ తుపాకీ తూటాలకు బలైయ్యాడు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సాయిశ్ వీర(24) రెండేళ్ల క్రితం ఎంఎస్ చదవడానికి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...