ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా పెట్రోల్, డీజిల్పై మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 36 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
హైదరాబాద్లో...
ఏపీలోని వెలగపూడి హైకోర్టు ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. హైకోర్టు ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేయగా..స్థానిక కోర్టు సిబ్బంది ఆ దంపతులను అడ్డుకున్నారు. బాధితులది గుంటూరు జిల్లా...
టీడీపీ నాయకుడు నారా లోకేష్ శుక్రవారం నాడు కర్నూలు జంట హత్యల తర్వాత అంత్యక్రియలకు హాజరైయ్యారు. అనంతరం మీడియా ముందు ఏపి సియం జగన్ పై విమర్శలు చేస్తూ మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా...
గుంటూరు తెలుగుదేశం పార్టీ నేతకు భారీ షాక్ తగిలింది... మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు... ఆయనకు సంబంధించిన ట్రాన్స్ ట్రయ్ కంపెనీలపై తనిఖీలు నిర్వహించారు...
అలాగే...
కూతురులా చూసుకోవాల్సిన మామ కీచకుడిలా ప్రవర్తించారు... తల్లిలా గౌరవించాల్సిన మరుదులు వదినపట్ల అసభ్యంగా ప్రవర్తించారు... వీరినుంచి రక్షించాల్సిన భర్తే వాళ్లకు సహరిస్తున్నాడు... ఈ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది...
వివరాలు ఇలా ఉన్నాయి......
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...