Tag:guntur

ఆగని పెట్రో బాదుడు..సామాన్యులకు చుక్కలు!

ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా పెట్రోల్​, డీజిల్​పై మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు​, డీజిల్​పై 36 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్​లో...

ఏపీ: హైకోర్టు ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం

ఏపీలోని వెలగపూడి హైకోర్టు ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. హైకోర్టు ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేయగా..స్థానిక కోర్టు సిబ్బంది ఆ దంపతులను అడ్డుకున్నారు. బాధితులది గుంటూరు జిల్లా...

టీడీపీ నాయకుడు నారా లోకేష్ పై హోంమంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు

టీడీపీ నాయకుడు నారా లోకేష్ శుక్రవారం నాడు కర్నూలు జంట హత్యల తర్వాత అంత్యక్రియలకు హాజరైయ్యారు. అనంతరం మీడియా ముందు ఏపి సియం జగన్ పై విమర్శలు చేస్తూ మాట్లాడిన మాటలు  వివాదాస్పదంగా...

గుంటూరు మాజీ టీడీప నేతకు భారీ షాక్

గుంటూరు తెలుగుదేశం పార్టీ నేతకు భారీ షాక్ తగిలింది... మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు... ఆయనకు సంబంధించిన ట్రాన్స్ ట్రయ్ కంపెనీలపై తనిఖీలు నిర్వహించారు... అలాగే...

వదినపై మరుదులు లైంగికదాడి…. భర్త సహాయంతోనే

కూతురులా చూసుకోవాల్సిన మామ కీచకుడిలా ప్రవర్తించారు... తల్లిలా గౌరవించాల్సిన మరుదులు వదినపట్ల అసభ్యంగా ప్రవర్తించారు... వీరినుంచి రక్షించాల్సిన భర్తే వాళ్లకు సహరిస్తున్నాడు... ఈ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది... వివరాలు ఇలా ఉన్నాయి......

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...