ఆంధ్రప్రదేశ్ బిజెపి నేత, రాజ్యసభ సభ్యులు జివియల్ నరసింహారావు సిఎం జగన్మోహన్ రెడ్డి మీద మండిపడ్డారు. జగనన్న గిచ్చుడు పథకం, జగనన్న బాదుడు పథకం కూడా ప్రవేశపెట్టుకోండి అని ఆయన ఎద్దేవా చేశారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...