సాధారణంగా మనం రోజుకు మూడు పూటలా భోజనం చేస్తుంటాం. కానీ ఈ ఉరుకుపరుగుల జీవితంలో తినడానికి కూడా సమయం దొరకడం లేదు. అందుకే చాలా మంది భోజనాన్ని వేగంగా తినడం అలవాటు చేసుకుంటున్నారు....
ప్రస్తుతం స్మోకింగ్ ఓ అలవాటుగా మారిపోయింది.. చాలా మంది ప్రజలు సరదాగా స్మోకింగ్ మొదలెట్టి, ఆ తర్వాత తమకు తెలియకుండానే వ్యసనపరులుగా మారుతున్నారు. స్మోకింగ్ బారిన పడి లక్షల మంది తమ ప్రాణాలకే...
ప్రస్తుతకాలంలో చిన్నపెద్ద అని తేడా లేకుండా అందరు టీవీలకు, సెల్ ఫోన్ లకు బానిసై వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఉదయాన్నే టివి ముందు కూర్చుంటే మళ్ళి సాయంత్రం వరకు...
గోళ్లు కొరకడం అనేది చెడ్డ అలవాటు. మనం టివి చూసేటప్పుడో, ఖాళీగా ఉన్న సమయంలో అనుకోకుండా గోళ్లు కోరుకుతుంటాం. అయితే గోళ్లు కొరకడం అనేది కొన్నిసార్లు ఆందోళన లేదా ఒత్తిడి వల్ల కూడా...
ఈ రోజుల్లో ఫోను వాడని వారు ఎవరు లేరు. అది మన నిత్యజీవితంలో ఓ భాగం అయిపోయింది. ఇంతకుముందు పొద్దున్నే లేవగానే దేవుడు ఫొటో చూసేవారు..కానీ ఇప్పుడు మాత్రం లేవడంతోనే ఫోన్ చూస్తున్నారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...