Tag:Heavy Floods

ఇప్పుడెందుకు వచ్చారు.. బొత్సకు వరద బాధితుల ఝలక్

వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి వచ్చిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana)కు వరద బాధితులు భారీ ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ వరద బాధితులు బొత్సను...

ఏపీలో కూడా హైడ్రా మాదిరి చర్యలు కావాలి: షర్మిల

విజయవాడ వరద ప్రాంతాల్లో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(Sharmila) ఈరోజు పర్యటించారు. వరద బాధితులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందిన సహాయం గురించి కూడా ఆరా తీశారు....

మంచి మనసు చాటుకున్న హీరోలు.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం..

CM Relief Funds | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల తీవ్ర స్థాయిలో ప్రాణ, ఆస్తి, పంట నష్టం సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌...

విజయవాడలో మాజీ సీఎం పర్యటన..

విజయవాడలో వరదలు పోటెత్తుతున్న క్రమంలో కృష్ణలంకలోని వరద ఉధృతిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించి ఆయన వరద బాధితులను పరామర్శించారు. వారికి...

అమరావతి సేఫ్.. అవన్నీ ఫేక్: మంత్రి నిమ్మల

విజయవాడలో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ముంపు ప్రాంతమైన అమరావతి కూడా నీట మునగనుందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఈ వార్తలపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala...

అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

వరద ప్రాంతాల్లో చేపడుతన్న సహాయక చర్యలపై అధికారులకు సీఎం చంద్రబాబు(Chandrababu) కీలక ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు విషయంలో ఖర్చుకు ఏమాత్రం వెనకాడొద్దని తెలపారు. అదే విధంగా కళ్యాణ మండపాలు, హోటళ్లలో...

భయపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి అచ్చెన్నాయుడు

విజయవాడ(Vijayawada)లో చేపడుతున్న సహాయక చర్యలను మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) పరిశీలించారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లో ఆయన ఈరోజు పర్యటించారు. అక్కడి పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. అనంతరం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా...

పరిస్థితులు పర్యవేక్షించే అధికారులు వీరే..

Vijayawada |విజయవాడను వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కడిక్కడ ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదిక తీసుకుంటున్నారు. ప్రతి ప్రాంతంలో ప్రత్యేక అధకారుల పర్యవేక్షలో ఈ సహాయక చర్యలు...

Latest news

ఆసియా ఛాంపియన్ ట్రోపీలో పాక్‌కు కాంస్యం.. వంద డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన..

చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ జట్టు కాంస్యం పతకాన్ని సొంతం చేసుకుంది. కాగా ఆ జట్టుకు పాకిస్థాన్ హాకీ...

DSP గా పోస్ట్ తీసుకున్న బాక్సర్..

హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్‌(Nikhat Zareen)ను డీఎస్‌పీ పదవితో సత్కరించింది తెలంగాణ ప్రభుత్వం. డీజీపీ ఆమెకు జానింగ్ ఆర్డర్స్‌ను మంగళవారం అందించారు....

మద్యం పాలసీపై క్యాబినెట్ కీలక నిర్ణయం.. దాంతో పాటుగానే..

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ(AP Cabinet) సమావేశంలో బుధవారం సుదీర్ఘంగా సాగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో...

Must read

ఆసియా ఛాంపియన్ ట్రోపీలో పాక్‌కు కాంస్యం.. వంద డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన..

చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ...

DSP గా పోస్ట్ తీసుకున్న బాక్సర్..

హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్‌(Nikhat Zareen)ను డీఎస్‌పీ...