పరువు నష్టం కేసుకు సంబంధించిన కేసు విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. రాఫెల్ ఫైటర్ జెట్ల ఒప్పందంపై 2018లో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన...
ఏపీ: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అరెస్టు కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది.. నగర కమిషనరేట్లో విధులు నిర్వర్తిస్తున్న ఏసీపీ రమేష్, సీఐ నాగరాజు బదిలీ అయ్యారు. ఈ...
ఏపీలోని వెలగపూడి హైకోర్టు ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. హైకోర్టు ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేయగా..స్థానిక కోర్టు సిబ్బంది ఆ దంపతులను అడ్డుకున్నారు. బాధితులది గుంటూరు జిల్లా...
తెలంగాణ: తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో ఊరట లభించింది. మల్లన్న సతీమణి మాతమ్మ వేసిన పిటిషన్పై సోమవారం న్యాయస్థానం విచారించింది. మల్లన్నపై ఒకే కారణంతో పలు కేసులు నమోదు చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం...
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను న్యాయస్థానం పక్కన పట్టింది. 3 నెలల్లోగా...
2019 ఎన్నికల్లో గెలిచినా తరువాత వైసీపీ సంక్షేమ పథకాల అమలు విషయం లో చాల అభివృద్ధి సాధించిందనే చెప్పాలి . ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో వైసీపీ తీరు...
నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచనల తీర్పు నిచ్చింది.... ఉరి శిక్ష అమలు పై ట్రైల్ కోర్టు స్టే ను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది... నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయాలని తీర్పునిచ్చింది......
అమరావతి నుంచి కార్యాలాయల తరలింపును సవాల్ చేస్తూ వేసిన పిటీషన్ల పై ఈ రోజు ఏపీ హైకోర్టు విచారించింది.. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది న్యాయస్థానం..
అలాగే వాదనలకు సంబంధించిన డాక్యుమెంట్స్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...