తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుమారుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడంలేదా... అంటే అవుననే అంటున్నారు అయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ప్రజలు... హోరా హోరీగా జరిగిన 2019...
తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఎవరెవరు గెలుపు గుర్రాలు అని పలు సర్వేల ద్వారా వడపోసి సీట్లు టిక్కెట్లు ఇచ్చినా, కొందరి గెలుపు పోలింగ్ తర్వాత కష్టం అని తెలుస్తోంది....
హిందూపురం కంచుకోట తెలుగుదేశం పార్టీకి అని చెప్పాలి.. ఇక్కడ బాలయ్యకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు... స్టేట్ అంతా బాలయ్య ఇక్కడ గెలవడు అని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నా, మాకు ఇక్కడ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...