పంజాగుట్ట(Panjagutta)లో ఈరోజు ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. తనిఖీల కోసం కారును ఆపమన్న హోంగార్డ్ రమేష్ను కొంత దూరం ఈడ్చుకెళ్లింది కారు. నగరవ్యాప్తంగా బ్లాక్ఫిల్మ్ చెకింగ్ కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...