దేశంలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి ..ఓ పక్క పేషెంట్లు పెద్ద ఎత్తున ఆస్పత్రుల్లో చేరుతున్నారు, ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత వేదిస్తోంది, ఇక రోజుకి మూడు లక్షలకు పైగానే కేసులు నమోదు...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...