దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈమధ్య కరోనా కేసులు తగ్గుమొఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఒమీక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అవుతుండడం, యూరోపియన్, హాంకాంగ్...
అతనో బాధ్యత గల ఎస్సై. ఇతరులు తప్పు చేస్తే చెప్పేది పోయి తానే తప్పు దారి పట్టాడు. ఏకంగా ఓ వివాహితతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. కానీ ఎస్సై ఆటలు ఎన్నో రోజులు...
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉందని..పెద్ద కొడుకుకు కరోనా బారిన...
తూర్పుగోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలానికి చెందిన 108 వాహనం చింతూరు నుండి భద్రాచలం ఆసుపత్రికి గర్భిణీ మహిళను తీసుకెళ్తుంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా స్టీరింగ్ ఫెయిల్ కావడంతో ఎటపాక మండలం గుండాల వద్ద...
మొత్తానికి ఏపీలో ఈరోజు హీరో రామ్ చేసిన ట్వీట్ పెను సంచలనం అయింది.. అయితే హీరో రామ్ ఏం ట్వీట్ చేశారంటే..పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది సీఎంని తప్పుగా చూపించడానికి ysjagan garu.మీ కింద...
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రిలో దోపిడీలకు పాల్పడుతున్నారు...ఏవేవో సాకులు చెప్పి ఇష్టాను సారం బిల్లులు వేస్తూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసులు చేస్తున్నారు... తాజాగా ఇలాంటి సంఘటనే తమిళనాడులో జరిగింది......
కొందరు దుర్మార్గులు నీచులు ఆడపిల్లలు పుడితే పురిటిలోనే చంపేస్తున్నారు, పుట్టిన తర్వాత వదిలేసే సన్నాసులు కొందరు ఉన్నారు, అబ్బాయిలే కావాలని అమ్మాయిలు వద్దు అనే వారు ఉన్నారు, అందుకే స్కానింగ్ లో కూడా...
ఈ సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది... అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... కరోనాతో బారీన పడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు... ఈ క్రమంలో రోగి రెండు సార్లు ఇంటికి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...