మహిళల రక్షణకోసం ఎన్నో చట్టాలు వచ్చాయి కానీ ఈ చట్టాలకు భయపడకుండా కొందరు ఆకతాయిలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు... తాజాగా హైదరాబాద్ లో ఇద్దరు అక్కాచెల్లెల్లపై యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు......
లాక్ డౌన్ కారణంగా అన్ని షాపులు మూత పడటంతో జనాలు నిత్యావసర వస్తువులకోసం అవస్తలు పడుతుంటే మరో పక్క వ్యభిచార నిర్వాహకులు మాత్రం చలరేగిపోతున్నారు... శారీరక సుఖం కోసం వెంపర్లాడే ప్రియులకు అమ్మాయిలను...
ఈ లాక్ డౌన్ సమయం నుంచి చెబుతూనే ఉన్నారు ఎవరు బయటకు వచ్చినా మాస్క్ ధరించాలని... ఈ సమయంలో మాస్క్ ధరించకపోతే వారిపై కేసులు నమోదు చేయడమే కాదు, వారికి ఫైన్లు వేస్తున్నారు,...
తెలంగాణలో అన్నీ ప్రాంతాల్లో బస్సులు రోడ్లపైకి వచ్చాయి, హైదరాబాద్ లో ఉన్న కంటైన్మెంట్ ఏరియాలో బస్సులు తిరగడానికి లేదు, ఇక నగరంలో కేసులు తీవ్రత ఉంది. అందుకే ఇక్కడ సిటీ బస్సులకి కూడా...
ఖైరతాబాద్ లో హైటెక్ వ్యాభిచారాన్ని పోలీస్ అధికారులు గుట్టురట్టు చేశారు... పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు... తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు కిరణ్, పవన్...
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా వరకూ హస్టల్స్ ఉన్నాయి, ఇందులో అమీర్ పేట ఎస్సార్ నగర్ లో దాదాపు 900 వరకూ హస్టల్స్ ఉన్నాయి.. అయితే కాలేజీలు స్కూల్లు ఇనిస్టిట్యూట్స్ మూసివేశారు...
మహిళలు ఇప్పుడిప్పుడే ఇంటినుంచి బయటకు వచ్చి తమ కాళ్లమీద తాము నిలబడాలని.... మరికొందరు భర్తకు పడే కష్టాన్ని చూసి వారుకూడా తమకు తోచిన ఉద్యోగ్యం చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తురు... అలా...
హైదరాబాద్ లో కాలుష్యం ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే... అయితే రోజు రోజుకి వాహనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.. రోడ్లపై వాహనాలు లక్షల సంఖ్యలో వెళుతూనే ఉన్నాయి.....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...