హైదరాబాద్లో సిటీ బస్సులు పూర్తిగా కాకపోయినా కొన్ని సర్వీసులు నడుస్తున్నాయి, అయితే తాజాగా మెట్రోతో పాటు ఈ సిటీ బస్సు సర్వీసులు నడవడంతో ప్రయాణికులకు పెద్ద రవాణా బాధ తప్పింది అనే చెప్పాలి..లేకపోతే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...