Tag:Hyderabad

ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాను..లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె సంచలన విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆత్మతో తాను మాట్లాడానని ఆమె చెప్పారు....

సామాన్యులకు షాక్..దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం

సామాన్యులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. సంక్రాంతి పండుగ వేళ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్‌లో ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధర ₹10 నుంచి...

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ..హైదరాబాద్ సీపీ ఎవరంటే?

తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్‌ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ పోస్టింగ్‌ ఇచ్చింది. మూడేళ్ల క్రితం భారీ సంఖ్యలో బదిలీలు...

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టార్గెట్ IPL 2022..టీంలోకి దిగ్గజాలు..!

ఐపీఎల్: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించింది. వ్యూహ వైఫల్యాలను లెక్కించింది. ఇప్పుడు దిగ్గజాలతో సన్‌రైజర్స్‌ను పరిపుష్టిగా మార్చింది. ఈ సీజన్‌ ఐపీఎల్‌ లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానుల్ని...

తెలంగాణలో చలి పంజా..గజగజ వణుకుతున్న ప్రజలు

తెలంగాణను చలి వణికిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాబోయే రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందన్న వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రతతో ప్రయాణికులు, ఫుట్‌పాత్‌లపై నిద్రించేవారు నరకం చూస్తున్నారు. ఉత్తరాది...

తన కలను నిజం చేయబోతున్న టీమ్ఇండియా ప్లేయర్..ట్విట్టర్ లో ట్వీట్

టీమ్ఇండియా యువ పేసర్ నటరాజన్ జాతీయ జట్టులో అరంగేట్రం చేసి ఏడాది పూర్తి కావొస్తోంది. 2020-21లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్​ ఆడిన నటరాజన్​.. తర్వాత జట్టు తరఫున...

ఐటీ రంగంలో దేశంలోనే హైదరాబాద్ నెంబర్ వన్: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ: ఉప్పల్ అబాకస్ ఐటి పార్క్‌లో సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటి కంపెనీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..హైదరాబాద్ నగరం నలువైపులా ఐటి పరిశ్రమ...

అయ్యప్ప భక్తులకు శుభవార్త..శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..

అయ్యప్ప భక్తులకు శుభవార్త. భక్తుల డిమాండ్ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలకు ప్రత్యేకంగా రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల...

Latest news

Governor Jishnu Dev Varma | రైతుల అభివృద్దికి చర్యలు.. ముగిసిన గవర్నర్ ప్రసంగం..

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు(Budget Sessions) ప్రారంభంకానున్నాయి. వీటి ప్రారంభానికి ముందు ఆనవాయితీ ప్రకారం ఈరోజు ఉభయ సభలను శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్...

Gaddam Prasad Kumar | ఫిరాయింపులపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court - Gaddam Prasad Kumar | తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. వారిపై చర్యలు తీసుకోవాలని, అనర్హత వేటు...

Mahipal Reddy | కేసీఆర్‌ను కలిసి ఫిరాయింపు నేత.. అందుకోసమేనా..!

మాజీ సీఎం కేసీఆర్‌ను(KCR), ఫిరాయింపు నేత, పటాన్‌చెర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి(Mahipal Reddy).. అసెంబ్లీలో కలిశారు. వారిద్దరు భేటీ కావడం ప్రస్తుతం కీలకంగా మారింది. ఫిరాయింపు...

Must read

Governor Jishnu Dev Varma | రైతుల అభివృద్దికి చర్యలు.. ముగిసిన గవర్నర్ ప్రసంగం..

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు(Budget Sessions) ప్రారంభంకానున్నాయి. వీటి ప్రారంభానికి ముందు...