తెలంగాణ: ఉప్పల్ అబాకస్ ఐటి పార్క్లో సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటి కంపెనీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..హైదరాబాద్ నగరం నలువైపులా ఐటి పరిశ్రమ...
అయ్యప్ప భక్తులకు శుభవార్త. భక్తుల డిమాండ్ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలకు ప్రత్యేకంగా రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల...
ఏపీలో దొంగలు హల్ చల్ చేశారు. తిరుపతిలోని రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ ఇంట్లో దొంగలు 52 గ్రాముల బంగారం, లక్షకు పైగా వెండి సామాగ్రి అపహరించారు. దీనితో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
వివరాల్లోకి...
తెలంగాణలో కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ వేగవంతం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో జిల్లా పోస్టులకు సంబంధించి ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకుంటారు. అన్ని...
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది. ముషీరాబాద్ హరి నగర్ రీసాల గడ్డ వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బంది మృతదేహాన్ని...
'మా' అసోసియేషన్ భవన నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. అసోసియేషన్ భవన నిర్మాణమే తన ఏజెండా అని పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో...
తెలంగాణ: హైదరాబాద్ రవీంద్రభారతిలో బియాండ్ లైఫ్ ఫౌండేషన్ వారు ఫ్రంట్ లైన్ పాండమిక్ వారియర్ 2021 అవార్డ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జహీరాబాద్ ప్రముఖ ఎంబిబిఎస్ డాక్టర్ లక్ష్మీకాంత్ యాదవ్, కోవిడ్ పండమిక్...
హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త శిల్పను పోలీసులు అరెస్ట్ చేశారు. శిల్ప సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్ ల దగ్గర్నుంచి డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడుతోంది. ముగ్గురు టాలీవుడ్ హీరోలను మోసం శిల్ప...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...