దేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుల నడ్డివిరుస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం కూడా చమురు ధరలను మరోసారి పెంచుతూ సంస్థలు...
ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా పెట్రోల్, డీజిల్పై మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 36 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
హైదరాబాద్లో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం మంచి అవకాశాన్ని కల్పించింది. ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు...
హైదరాబాద్ నగరంలోని అరాంఘర్ నుంచి పురానాపూల్ వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జాతీయ రహదారి 44పై బహదూర్పూరా వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఆ మార్గంలో వెళ్లే...
బంగారం ధర మరోసారి పెరిగింది. బంగారం ధర ఇలా భారీగా పెరగడానికి అంతర్జాతీయ పరిస్దితులు కూడా ప్రధాన కారణం అనే చెబుతున్నారు. ముఖ్యంగా షేర్ల ర్యాలీ కొనసాగడం లేదు అన్నీ సూచీలు డౌన్...
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సోమవారం అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్కు వచ్చిన శ్రీనివాస్, అమరగొండ శ్రీనివాస్ అనే ఇద్దరు ప్రయాణికుల నుంచి 388...
హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసింది. నగరంలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్లో రహదారులు జలమయం అయ్యాయి. దీంతో...
హైదరాబాద్: ఈ పండుగ సీజను కోసం రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ను తీసుకొచ్చింది. కొనుగోళ్లపై అద్భుత ఆఫర్లు, రాయితీలు ఇస్తున్నట్లు తెలిపింది. ‘అన్ని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లతో పాటు www.reliancedigital.in వెబ్సైట్లో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...