గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. హైడ్రా అంటే పేదోళ్ల ఇళ్లను కూల్చే భూతంలా కొందరు అభివర్ణిస్తున్నారని, అందులో ఎటువంటి వాస్తవం లేదని ఆయన...
గ్రేటర్ పరిధిలో హైడ్రా(Hydra) చేపడుతున్న కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ దృష్టిలో పేదలైనా, పెద్దలైనా ఒకరేనని ఆయన వివరించారు. అనుమతులను బట్టే తాము కూల్చివేతలు చేపడుతున్నామని ఆయన...
హైదరాబాద్ గచ్చిబౌలిలో(Gachibowli) 5 ఫ్లోర్స్ బిల్డింగ్ పక్కకి ఒరిగిన ఘటన స్థానికంగా టెన్షన్ క్రియేట్ చేసింది. సిద్ధిక్ నగర్ లోని ఈ భవనం పక్కనే ఉన్న స్థలంలో సెలార్ కోసం గుంత తవ్వడంతో...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలపై ఎంఐఎం అధినేత ఓవైసీ(Asaduddin Owaisi) ఘాటుగా స్పందించారు. పేదల ఇళ్లను ఇష్టానుసారంగా కూల్చాడం సరైన పద్దతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అభివృద్ధికి...
Hydra Commissioner Ranganath | అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడం హాట్ టాపిక్ గా మారింది. చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ హాలు నిర్మించారన్న ఆరోపణల నేపథ్యంలో.....
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పై అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) స్పందించారు. స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"స్టే...
టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)కి భారీ షాక్ తగిలింది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేసిన కట్టడాలపై హైడ్రా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...