రాజస్థాన్లో భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 21(IAF MiG 21) యుద్ధ విమానం కుప్ప కూలిపోయింది. సూరత్గఢ్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక లోపం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...