మహేంద్రసింగ్ ధోని తరువాత అతని వారసునిగా పేరు తెచ్చుకున్నాడు రిషబ్ పంత్. దానికి తగ్గట్టే ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలెన్నో. టెస్ట్ మ్యాచ్ లోను టీ20 ని తలపించే ఆటతీరు...
ఐసీసీ తాజా మహిళా టీ20 ర్యాంకింగ్స్ విడుదల అయ్యాయి. ఇందులో టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. షెఫాలీ వర్మ (726 పాయింట్లతో) మళ్లీ ఫామ్లోకి వచ్చింది. స్మృతి...
ఐసీసీ పురుషుల టీ20ఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన నలుగురు ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, పాకిస్తాన్ వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ చోటు దక్కించుకున్నారు. మిగతా...
హైదారాబాద్ మెట్రో(Hyderabad Metro)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇటీవల పని చేయడానికి గొప్ప ప్లేస్ గా సర్టిఫికేట్ పొందిన L&T మెట్రో రైలు (హైదరాబాద్)...
కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ...