ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ పాలసీ(Drone Policy) తీసుకురావడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కార్యదర్శి సురేష్ కుమార్(Suresh Kumar) వెల్లడించారు. డ్రోన్ కాన్ఫరెన్స్లో రెండు ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. క్వాలిటీ కౌన్సిల్...
విమానాలకు బెదిరింపు కాల్స్(Bomb Threats) చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కేంద్రమంత్రి హెచ్చరించిన గంటల వ్యవధిలోనే మరోసారి పలు విమానాలకు బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా...
ధరణి పోర్టల్(Dharani Portal) నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(NIC)కు అప్పగించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థ నుంచి...
విమానాలకు బాంబు బెదిరింపుల ఘటనలు అధికమవుతున్నాయి. ఇటీవల 24 గంటల్లో 20కిపైగా బెదిరింపులు వచ్చాయి. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు పలు విమానాల టేకాఫ్లను నిలిపేసి...