ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీ)పై చెల్లించే వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఈనెల 10 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది....
పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పైపైకి పోతున్నాయి. ఈ రోజు మళ్లీ ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధరలు ఈ రోజు భారీగా తగ్గాయి. ప్రతి కిలో గ్రాముపై రూ. 400...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...