కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు, మరి ఏఏ రంగాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు కేటాయింపులు అనేది చూద్దాం.
ఆరోగ్య రంగానికి రూ.2.34 లక్షల కోట్లు కేటాయిస్తున్నారు
ఆర్ధిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు
ఇక...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...