టాటా సన్స్కు బిగ్ షాక్ తగిలింది. ఎయిర్ ఇండియా నూతన సీఈఓ, ఎండీగా బాధ్యతలు చేపట్టలేనని టర్కిష్ ఎయిర్లైన్స్ మాజీ ఛైర్మన్ ఇల్కర్ ఐసీ తెలిపారు. తన నియామకంపై భారత్లో కొన్ని వర్గాల...
భారత్ లో కరోనా విజృంభణ తగ్గింది. గత 15 రోజుల నుంచి లెక్కలు చూస్తే ఈ మహమ్మారి ఉధృతి గురించి తెలుస్తుంది. అయితే..నిన్న ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు ఆందోళన కలిగించగా..ఇవాళ కేసుల...
దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. రోజూవారీ కేసుల సంఖ్య అదుపులోకి వస్తున్నాయి. రోజూవారీ కేసుల సంఖ్య 2 లక్షల దిగువకు వచ్చాయి. గత కొన్ని రోజులుగా ఇండియాలో కరోనా ప్రభావం చూపించింది.
ఇటీవల...
భారత్ లో కరోనా కల్లోలం రేపుతోంది. ఓ వైపు ఒమిక్రాన్, మరోవైపు కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 2,35,532 కొత్త కరోనా పాజిటివ్...
వచ్చె నెలలో శ్రీలంక క్రికెట్ జట్టు ఇండియా రానుంది. ఫిబ్రవరి 25 నుంచి రెండు టెస్టులతో పాటు మూడు టీ20 మ్యాచ్ లను టీమిండియాతో శ్రీలంక ఆడనుంది. ఇండియా – శ్రీలంక సిరీస్...
ఐసీసీ తాజా మహిళా టీ20 ర్యాంకింగ్స్ విడుదల అయ్యాయి. ఇందులో టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. షెఫాలీ వర్మ (726 పాయింట్లతో) మళ్లీ ఫామ్లోకి వచ్చింది. స్మృతి...
ఇండియాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఈ మహమ్మారి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కరోనా వచ్చిన వారు నానా తంటాలు పడుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిందంటే సరైన ఆహరం తీసుకుంటూ...
రిషభ్ పంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మన స్పిన్నర్ల కంటే దక్షిణాఫ్రికా స్పిన్నర్లు గొప్పగా బౌలింగ్ చేశారని అభినందించాడు. టీమ్ఇండియా స్పిన్నర్ల కంటే దక్షిణాఫ్రికా స్పిన్నర్లే స్థిరంగా బంతులు విసిరారని పంత్ అభిప్రాయపడ్డాడు.
శుక్రవారం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...