భారత్ లో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ క్రితం రోజుతో పోలిస్తే..కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 10,549 మందికి కొవిడ్ పాజిటివ్గా...
తాజాగా ఐసీసీ ప్రకటించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాపర్గా శ్రీలంక నిలిచింది. టీమ్ఇండియా రెండో ర్యాంకులో ఉంది. భారత్కు ఎక్కువ పాయింట్లు ఉన్నప్పటికీ విజయాల శాతం ఆధారంగా ప్రస్తుతానికి...
దేశంలో క్రితం రోజుతో పోలిస్తే..కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 9,119 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. కరోనా ధాటికి మరో 396 మంది మృతి చెందారు. 539 రోజుల కనిష్ఠానికి...
పేసర్ శార్దూల్ ఠాకూర్ను ఇండియా ఏ జట్టుకు ఎంపిక చేశారు. అతన్ని దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సిందిగా సెలెక్టర్లు ఆదేశించారు. అలాగే బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ను స్వదేశంలో న్యూజిలాండ్తో రెండు టెస్టులు ఆడనున్న భారత టెస్టు...
కోల్కతాలో జరిగిన ఫైనల్ టీ 20 మ్యాచ్లో భారత్ విజయం సాధించడంతో రోహిత్ సేన 3-0తో న్యూజిలాండ్ను ఓడించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత జట్టు 73 పరుగుల తేడాతో విజయం సాధించింది....
సొంతగడ్డపై రెండు వరుస విజయాలతో సిరీస్ సొంతం చేసుకున్న టీమ్ఇండియా ఇప్పుడు క్లీన్స్వీప్పై కన్నేసింది. ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్పై స్పష్టమైన ఆధిపత్యం చలాయిస్తూ, రెండు మ్యాచ్ల్లో నెగ్గిన రోహిత్ సేన..మూడో మ్యాచ్లోనూ పట్టు...
ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 750లో భారత్ జోరు కొనసాగుతోంది. బాలిలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఘన విజయాలతో సెమీస్లోకి స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ అడుగు పెట్టారు.
మహిళల సింగిల్స్లో...
న్యూజిలాండ్తో టీ20 సిరీస్పై భారత్ జట్టు కన్నేసింది. మూడు మ్యాచ్ల సిరీస్ తొలి మ్యాచ్లో విజయం సాధించిన రోహిత్ సేన. శుక్రవారం రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. తొలి...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...