టీమ్ఇండియాతో జరగబోయే టీ20, టెస్టు సిరీస్ల కోసం జట్టును ప్రకటించింది న్యూజిలాండ్. ఈ పర్యటనలో భాగంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. బయోబబుల్ కారణంగా పేసర్ ట్రెంట్ బౌల్ట్, ఆల్రౌండర్ కొలిన్ డీ...
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాకు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్ల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో ఓటమిపాలైన కోహ్లీసేన.. గతరాత్రి అఫ్గానిస్థాన్ను దంచికొట్టి ఘన విజయం సాధించింది. దీంతో సెమీస్...
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా మరో మ్యాచ్కు సిద్ధమైంది. ఇప్పటికే పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో కంగుతిని సెమీస్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకున్న కోహ్లీసేన..అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో భారీ విజయం...
భారత్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 11,903 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 14,159 మంది కరోనాను జయించారు. దాంతో క్రియాశీల కేసుల...
టీ20 ప్రపంచకప్ 2021లో టీమ్ఇండియా ఫేవరెట్ జట్టు'..టోర్నీ ఆరంభానికి ముందు ప్రతి ఒక్కరి మనసులో మాట. 'ఈసారి ట్రోఫీ మనదే!' రెండు వార్మప్ మ్యాచ్లు గెలవగానే మాజీలు, అభిమానులు అన్న మాటలివి. 'ఒక్క...
టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియాపై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. భారత్ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ మిచెల్...
టీ20 ప్రపంచకప్లో భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సెమీస్కు చేరే అవకాశం ఉంది. గతవారం దాయాది జట్టుతో జరిగిన...
భారత్, న్యూజిలాండ్ జట్లు మరో రసవత్తర పోరుకు సిద్ధమయ్యాయి. ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021లో ఆదివారం కీలక మ్యాచ్లో తలపడనున్నాయి. రెండు జట్లూ పాకిస్థాన్తో ఓటమిపాలైన నేపథ్యంలో సెమీస్కు అర్హత సాధించాలంటే...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...