టీ20 వరల్డ్ కప్ 2021లో టీమ్ ఇండియాకు అంతగా కలిసి రాలేదు. టోర్నీలో తొలి 2 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో భారత కల చెదిరిపోయింది. న్యూజిలాండ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓటమితో టీమిండియా జాతకం మారిపోయింది....
టీమ్ఇండియాతో జరగబోయే టీ20, టెస్టు సిరీస్ల కోసం జట్టును ప్రకటించింది న్యూజిలాండ్. ఈ పర్యటనలో భాగంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. బయోబబుల్ కారణంగా పేసర్ ట్రెంట్ బౌల్ట్, ఆల్రౌండర్ కొలిన్ డీ...
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాకు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్ల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో ఓటమిపాలైన కోహ్లీసేన.. గతరాత్రి అఫ్గానిస్థాన్ను దంచికొట్టి ఘన విజయం సాధించింది. దీంతో సెమీస్...
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా మరో మ్యాచ్కు సిద్ధమైంది. ఇప్పటికే పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో కంగుతిని సెమీస్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకున్న కోహ్లీసేన..అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో భారీ విజయం...
భారత్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 11,903 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 14,159 మంది కరోనాను జయించారు. దాంతో క్రియాశీల కేసుల...
టీ20 ప్రపంచకప్ 2021లో టీమ్ఇండియా ఫేవరెట్ జట్టు'..టోర్నీ ఆరంభానికి ముందు ప్రతి ఒక్కరి మనసులో మాట. 'ఈసారి ట్రోఫీ మనదే!' రెండు వార్మప్ మ్యాచ్లు గెలవగానే మాజీలు, అభిమానులు అన్న మాటలివి. 'ఒక్క...
టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియాపై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. భారత్ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ మిచెల్...
టీ20 ప్రపంచకప్లో భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సెమీస్కు చేరే అవకాశం ఉంది. గతవారం దాయాది జట్టుతో జరిగిన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...