రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి ఏమిటి అంటే .దేశంలోని 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఏపీ బీజేపీ మాజీ ఎంపీ హరిబాబును మిజోరం గవర్నర్గా నియమించారు. ఆయనకు సముచిత స్ధానం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...