పార్లమెంట్(Parliament) వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచి ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై రచ్చ జరిగింది. ప్రధాని మోదీ మణిపూర్ హింసపై...
లోక్సభ(Lok Sabha)లో అవిశ్వాస తీర్మానంపై అధికార, విపక్షాలు మధ్య వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చను ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని అనుకున్నారంతా. కానీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...