ఇండోనేషియా(Indonesia)లో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా ద్వీపానికి పశ్చిమ తీరంలో రిక్టర్ స్కేలుపై 7.3తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలు జారీచేసింది. సునామీ హెచ్చరికలతో...
ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సిస్వాంతో ఇండోనేషియాలోని చిన్న గ్రామంలో అతను ఉంటున్నాడు. బైక్ మెకానిక్ గా జీవనం సాగిస్తున్నాడు. ఆ వచ్చే జీతంతో ఎన్నో ఇబ్బందులు పడేవాడు. అయితే అతనికి...
ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది.. ఏకంగా రెండున్నర కోట్ల మందికి సోకింది. లక్షల మరణాలు సంభవించాయి, ఇంకా అన్నీ దేశాలు కూడా ఈ కరోనా కోరల్లో చిక్కుకున్నాయి, అయితే ఈ కరోనా...
ఇండోనేషియా దేశంలో మారుమూల దీవి సుంబాల్లో ఒక పాడు ఆచారం ఉంది... ఈ దేశం ఆచారంతో అక్కడి యువతుల పాలిట శాపంగా మారింది.... ఒక అబ్బాయి ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...